Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్మీ జవాను అత్యాచారం.. స్కూలుకు వెళ్తే బాధితురాలిని ఏం చేశారంటే?

మహారాష్ట్రలోని పాఠాశాలలో చదివే ఓ విద్యార్థిని ఆర్మీ జవాను చేతిలో మోసపోయింది. 11వ తరగతి చదువుతున్న బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఆమెను లోబరుచుకున్నాడు. ఆపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2017 (09:15 IST)
మహారాష్ట్రలోని పాఠాశాలలో చదివే ఓ విద్యార్థిని ఆర్మీ జవాను చేతిలో మోసపోయింది. 11వ తరగతి చదువుతున్న బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఆమెను లోబరుచుకున్నాడు. ఆపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి ముఖం చాటేశాడు. ప్రియుడి మోసాన్ని లేటుగా తెలుసుకున్న బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
వైద్య పరీక్షల్లోనూ ఆమెపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆర్మీ జవానుపై కేసు నమోదు చేశారు. అత్యాచారానికి గురై ప్రియుడి చేతిలో మోసపోయిన విద్యార్థిని పాఠశాలకు వెళ్తే అక్కడ ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. 
 
బాలిక అత్యాచారానికి గురికావడంతో పాటు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడంతో తమ పాఠశాల ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని భావించిన స్కూలు యాజమాన్యం ఆమెను స్కూలు నుంచి సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై పోలీసులకు బాలిక ఫిర్యాదు చేసింది. అత్యాచార బాధితురాలిపై స్కూలు యాజమాన్యం వ్యవహరించిన తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ తో కథ వేరు; ముగింపులో వచ్చింది రానా కాదు : గౌతమ్ తిన్ననూరి

Mouni Roy: విశ్వంభరలో పాట కోసం రూ.45 లక్షలు తీసుకున్న మౌని రాయ్

Mahavatar Narasimha: మహావతార్ నరసింహను పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటా.. అల్లు అరవింద్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments