తమిళనాడులో భారీ చిట్ మోసం.. సమాచారం ఇస్తే రివార్డ్

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (15:25 IST)
తమిళనాడులో భారీ చిట్ మోసం వెలుగులోకి వచ్చింది. భారీగా చిట్ స్కామ్ నడిపి ప్రజలను మోసం చేసిన వ్యక్తి గురించి సమాచారం ఇస్తే పోలీసులు రివార్డు ప్రకటించారు.
 
తమిళనాడులో అధిక వడ్డీకి ఇప్పిస్తానని చెప్పి ప్రజలను మోసం చేసిన వ్యాపారుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆరుత్రా గోల్డ్, హిజావు అసోసియేట్స్, ఎల్‌ఎన్‌ఎస్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సహా పలు కంపెనీలు ఈ స్కామ్‌కు పాల్పడ్డాయి. 
 
ఈ కంపెనీలు ప్రతినెలా వడ్డీ, పెట్టుబడి సొమ్ము చెల్లించకుండా ప్రజల నుంచి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నాయని ఫిర్యాదులున్నాయి. ఈ విధంగా ఈ ఆర్థిక సంస్థల్లో నిర్వహించిన ఆడిట్‌లో రూ.9 వేల కోట్ల ప్రజాధనాన్ని మోసం చేసినట్లు వెల్లడైంది.
 
ఈ ఆర్థిక సంస్థల్లో డబ్బులు పోగొట్టుకున్న వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించగా.. వాంటెడ్ ఫైనాన్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ప్రిన్సిపల్స్‌ గురించి క్లూ ఇస్తే తగిన రివార్డు ఇస్తామని కూడా ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

వైభవంగా వంశీకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం

Venkatesh: మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటున్న విక్టరీ వెంకటేష్

Savitri : సావిత్రి 90 వ జయంతి సభ - మహానటి చిత్ర దర్శక నిర్మాతలకు సత్కారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments