Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో భారీ చిట్ మోసం.. సమాచారం ఇస్తే రివార్డ్

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (15:25 IST)
తమిళనాడులో భారీ చిట్ మోసం వెలుగులోకి వచ్చింది. భారీగా చిట్ స్కామ్ నడిపి ప్రజలను మోసం చేసిన వ్యక్తి గురించి సమాచారం ఇస్తే పోలీసులు రివార్డు ప్రకటించారు.
 
తమిళనాడులో అధిక వడ్డీకి ఇప్పిస్తానని చెప్పి ప్రజలను మోసం చేసిన వ్యాపారుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆరుత్రా గోల్డ్, హిజావు అసోసియేట్స్, ఎల్‌ఎన్‌ఎస్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సహా పలు కంపెనీలు ఈ స్కామ్‌కు పాల్పడ్డాయి. 
 
ఈ కంపెనీలు ప్రతినెలా వడ్డీ, పెట్టుబడి సొమ్ము చెల్లించకుండా ప్రజల నుంచి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నాయని ఫిర్యాదులున్నాయి. ఈ విధంగా ఈ ఆర్థిక సంస్థల్లో నిర్వహించిన ఆడిట్‌లో రూ.9 వేల కోట్ల ప్రజాధనాన్ని మోసం చేసినట్లు వెల్లడైంది.
 
ఈ ఆర్థిక సంస్థల్లో డబ్బులు పోగొట్టుకున్న వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించగా.. వాంటెడ్ ఫైనాన్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ప్రిన్సిపల్స్‌ గురించి క్లూ ఇస్తే తగిన రివార్డు ఇస్తామని కూడా ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments