Webdunia - Bharat's app for daily news and videos

Install App

వదినను కట్టేసి ఐదుగురు స్నేహితులతో పొలాల్లో అత్యాచారం

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (20:21 IST)
పిల్లలు  పుట్టలేదన్న కారణంతో వేరే పెళ్ళి చేసుకుంది ఒక వివాహిత. తన అన్నను వదిలేసి వేరే పెళ్ళి చేసుకుందన్న కోపంతో వదినపైనే నీచానికి దిగాడు ఆమె మరిది. ఆమెపై పగ తీర్చుకునేందుకు అతి దారుణంగా పొలాల్లోకి లాక్కెళ్లి అక్కడ ఆమె చేతులు కాళ్లు కట్టేసి ఐదుగురు స్నేహితులను వెంటపెట్టుకుని వెళ్ళి అత్యాచారం చేసాడు.
 
రాజస్థాన్ లోని బరాన్ జిల్లాకు చెందిన మహిళకు సంవత్సరం క్రితమే వివాహమైంది. అయితే పిల్లలు పుట్టకపోవడంతో భర్తపై అనుమానంతో మూడు నెలల క్రితమే తెగతెంపులు చేసుకుని ఇంటికి వచ్చేసింది. పుట్టింటి వారి సలహాతో నెల క్రితమే మరో వివాహం చేసుకుంది.
 
తన పుట్టింటికి దగ్గరలోనే మెట్టినిల్లు కూడా ఉంది. అయితే మొదటి భర్త తమ్ముడు ఆమె రెండో పెళ్ళి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తన అన్నను మోసం చేసిందన్న కోపంతో రగిలిపోయాడు. తన స్నేహితులు ఐదుగురిని వెంట పెట్టుకుని పొలాల్లోకి వెళ్ళాడు. తన భర్తతో పాటు అతని చెల్లెలితో కలిసి పనిచేస్తున్న వదినపై లైంగిక దాడికి దిగాడు.
 
అడ్డొచ్చిన ఇద్దరిని త్రాళ్ళతో కట్టేశాడు. వారిద్దరు చూస్తుండగానే ఐదుగురు కలిసి ఒకరి తరువాత ఒకరు అత్యాచారం చేశారు. ఆ తరువాత అక్కడి నుంచి పారిపోయారు. ఎలాగోలా అక్కడి నుంచి బయటకు వచ్చిన వారు పోలీసులకు ఫిర్యాదుచేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం