Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

Webdunia
శనివారం, 11 సెప్టెంబరు 2021 (20:01 IST)
తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒక బాబు కూడా ఉన్నారు. 
 
వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ జాతీయ రహదారి అత్వెలి గ్రామ రేకుల బావివద్ద తూప్రాన్ నుండి నగరానికి వస్తున్న టాటా ఏస్ AP 28 TV 5762 వాహనాన్ని బైక్ TS 36 H 9497 ను రాంగ్ రూట్‌లో కొంపల్లి నుండి వస్తున్న కారు AP 11Ac 4902 ఢీకొట్టగా ముగ్గురు మృతి చెందారు. 
 
మృతుల్లో ఒక మహిళ ఒక బాబు కూడ ఉన్నారు. స్థానికుల సమాచారంతో ప్రమాద స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments