Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాబాద్ పటాన్ చెరువులో విషాదం - ముగ్గురి ఆత్మహత్య

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (09:29 IST)
హైదరాబాద్ నగరంలోని పటాన చెరువులో విషాదం చోటుచేసుకుంది. ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. మృతులను రేఖ (28), రేఖ కుమార్తె (2), రేఖ మరిది బాసుదేవ్ (27)గా గుర్తించారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, వీరంతా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలు కావడం గమనార్హం. 
 
ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. కానీ, పోలీసులు మాత్రం అక్రమ సంబంధం కూడా కారణమైవుండొచ్చని అనుమానిస్తున్నారు. అందుకే కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

తండేల్‌ ఫుటేజ్ కు అనుమతినిచ్చిన బన్సూరి స్వరాజ్‌కు ధన్యవాదాలు తెలిపిన బన్నీ వాసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments