Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాబాద్ పటాన్ చెరువులో విషాదం - ముగ్గురి ఆత్మహత్య

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (09:29 IST)
హైదరాబాద్ నగరంలోని పటాన చెరువులో విషాదం చోటుచేసుకుంది. ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. మృతులను రేఖ (28), రేఖ కుమార్తె (2), రేఖ మరిది బాసుదేవ్ (27)గా గుర్తించారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, వీరంతా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలు కావడం గమనార్హం. 
 
ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. కానీ, పోలీసులు మాత్రం అక్రమ సంబంధం కూడా కారణమైవుండొచ్చని అనుమానిస్తున్నారు. అందుకే కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments