Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్ముకాశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (09:55 IST)
జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామాలో శుక్రవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారని పోలీసులు తెలిపారు. సుహైల్‌ నిసార్‌ లోన్‌, యాసిర్‌ వాని, జునైద్‌ అహ్మద్‌లుగా గుర్తించారు.

ఈ ముగ్గురు ఇటీవల ఉగ్రవాదంలో చేరారని ఐజిపి విజరు కుమార్‌ తెలిపారు. బిజెపి నేత అన్వర్‌ ఖాన్‌ ఇంటిపై దాడి చేసిన ఉగ్రవాదుల్లో...మృతుల్లోని ఇద్దరు పాల్గన్నారని, ఈ ఘటనలో జమ్ముకాశ్మీర్‌లో కానిస్టేబుల్‌ మృతి చెందారని చెప్పారు.

ఈ దాడిలో పాల్గన్న వారిలో ఇద్దరు ఉగ్రవాదులు లష్కరో తోయిబా, మరో ఇద్దరు అల్‌బదర్‌కు సంబంధించిన ఉగ్రవాదులని తెలిపారు. ఈ దాడిలో పాల్గన్న మరో ఇద్దరు ఉగ్రవాదులు కోసం అన్వేషణ కొనసాగుతుందని అన్నారు. వీరు పుల్వామా, శ్రీనగర్‌కు చెందిన వారిగా గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments