Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిపై ముగ్గురు సామూహిక అత్యాచారం

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (09:45 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది. తన మైనర్ కుమార్తె పొలం వెళ్లగా అక్కడ ముగ్గురు యువకులు వచ్చి సామూహిక అత్యాచారం చేసి పారిపోయారని బాధిత బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో తాము కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని అలీఘడ్ జిల్లా ఎస్పీ శుభం పటేల్ బుధవారం చెప్పారు.

వారంరోజుల క్రితం గౌతంబుద్ధనగర్ జిల్లాలోని ధంకార్ ప్రాంతంలో ఓ మైనర్ బాలికపై కొందరు అత్యాచారం జరిపారు. ఈ ఘటనలో బాలిక అత్తపై కూడా కేసు నమోదు చేశారు. హత్రాస్ ఘటన అనంతరం యూపీలో అత్యాచారాల పరంపర కొనసాగుతూనే ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments