Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌ రాజౌరీలో ఉగ్రదాడి.. ముగ్గురు సైనికులు మృతి

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (09:11 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని రాజౌరీ సమీపంలో ఉగ్రదాడి జరిగింది. ఇందులో ముగ్గురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పర్గల్ వద్ద సైనిక శిబిరంలోకి ముష్కరులు ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అది విఫలం కావడంతో తమను తాము పేల్చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇంతలో అప్రమత్తమైన సైనికులు ఉగ్రవాదలు ప్లాన్‌ను తిప్పికొట్టింది. 
 
రాజౌరీ ప్రాంతానికి 25 కిలోమీటర్ల దూరంలో పర్గల్ ఆర్మీ క్యాంపు వద్ద ఈ దాడి జరిగింది. సైనిక శిబిరంలోకి ప్రవేసించేందుకు ముష్కరులు ప్రయత్నించగా, దీన్ని సైనికులు గుర్తించి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. 
 
అలాగే, ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టినట్టు సమాచారం. ప్రస్తుతం అక్కడ మరికొంతమంది ఉగ్రవాదులు ఉండొచ్చన్న అనుమానంతో భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే, పర్గల్ ప్రాంతానికి పెద్ద ఎత్తున సైనిక బలగాలను తరలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments