Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నుండి కోలుకున్నవారు అయ్యప్ప దర్శనానికి రావద్దు, కేరళ సర్కార్ విజ్ఞప్తి

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (11:24 IST)
ఈ నెల 16 నుండి శబరిమల మండల పూజ ప్రారంభం కానున్న నేపథ్యంలో కేరళ సర్కార్ కీలక ప్రకటన చేసింది. కరోనా బారి నుండి కోలుకున్న వారు ఇప్పుడిప్పుడే అయ్యప్ప దర్శనానికి రావద్దని కేరళ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనికి అనుగుణంగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. కోవిడ్ నుండి బాధితులు కోలుకున్నప్పటికీ వారి శరీరంలో మూడు వారాల పాటు వైరస్ ప్రభావం ఉంటుందని, కాబట్టి ఇటువంటి వారు కొండను ఎక్కేటప్పుడు శ్వాస సమస్య ఏర్పడుతుందని హెచ్చరించింది.
 
శ్వాసకోశ సమస్య లేదని నిర్ధారణ పొందిన వారే కొండకు రావాలని తెలిపారు.వచ్చే నెల చివరి నుంచి మకరవిలక్కు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది. అదే విధంగా కొండకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్, భౌతిక దూరం పాటించాలని తెలిపింది. స్వామివారి దర్శనానికి 24 గంటల ముందుగా కరోనా నెగటివ్ నిర్ధారణ సర్టిఫికేటు తీసి వాటిని తమకు సమర్పించాలని తెలిపింది.
 
శబరిమల నుంచి నీలిమల, శరణ్గుత్తి వరకు ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుందని తెలిపారు. ఆయా ప్రాంతాలలో ఆక్సిజన్ ఏర్పాట్లు చేశామని తెలిపారు. అయినప్పటికీ ఆక్సిజన్ అందక ప్రతి ఏడాది సగటు 25 మంది గుండెపోటుతో మరణిస్తున్నారని తెలిపింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments