Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు బయటికి రావాలి

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (19:39 IST)
ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు తక్షణం ఆసుపత్రుల్లో రిపోర్ట్‌ చేయాలని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్‌ విజయశాంతి విజ్ఞప్తి చేశారు. వైద్యశాలలో పరీక్షలు చేయించుకుని తమ కుటుంబాలను, సమాజాన్ని కాపాడాలని కోరారు.

ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు తక్షణం ఆసుపత్రులకు వెళ్లి వివరాలు అందించాలని విజయశాంతి సూచించారు. ముస్లిం సమాజాన్ని ఆరోపణల నుంచి కాపాడే ప్రయత్నం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

సమాజ శ్రేయస్సు దృష్ట్యా జమాతే ఇస్లామీ అధ్యక్షుడు... ఇప్పటికే వారందరినీ పరీక్షలు చేయించుకోవాలని కోరినందుకు ధన్యవాదాలు తెలిపారామె.

ఇకనైనా ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఆసుపత్రులకు వెళ్లి... తమను, తమ కుటుంబాలను, సమాజాన్ని కాపాడాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments