Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు బయటికి రావాలి

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (19:39 IST)
ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు తక్షణం ఆసుపత్రుల్లో రిపోర్ట్‌ చేయాలని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్‌ విజయశాంతి విజ్ఞప్తి చేశారు. వైద్యశాలలో పరీక్షలు చేయించుకుని తమ కుటుంబాలను, సమాజాన్ని కాపాడాలని కోరారు.

ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు తక్షణం ఆసుపత్రులకు వెళ్లి వివరాలు అందించాలని విజయశాంతి సూచించారు. ముస్లిం సమాజాన్ని ఆరోపణల నుంచి కాపాడే ప్రయత్నం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

సమాజ శ్రేయస్సు దృష్ట్యా జమాతే ఇస్లామీ అధ్యక్షుడు... ఇప్పటికే వారందరినీ పరీక్షలు చేయించుకోవాలని కోరినందుకు ధన్యవాదాలు తెలిపారామె.

ఇకనైనా ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఆసుపత్రులకు వెళ్లి... తమను, తమ కుటుంబాలను, సమాజాన్ని కాపాడాలని కోరారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments