అర్థరాత్రి ప్రియుడితో ఉల్లాసం... కళ్లారా చూసిన భర్త.. ఏం చేశాడంటే?

Webdunia
బుధవారం, 2 జనవరి 2019 (12:01 IST)
అర్థరాత్రి ప్రియుడుతో శృంగారంలో పాల్గొంది.. ఆ మహిళ. అయితే ఆ సమయంలో భర్త రావడం.. ఆ వ్యవహారాన్ని కళ్లారా చూడటంతో దారుణం జరిగిపోయింది. అవును ప్రియుడితో ఉల్లాసంగా గడిపిన మహిళను ఆమె భర్త హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడు.. తూత్తుకుడిలో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే... తూత్తుక్కుడి కోవిల్‌పట్టి, నటరాజపురానికి చెందిన మారిముత్తుకు అతని భార్య విమలకు ఇద్దరు పిల్లలున్నారు. అయితే విమలకు కుమార్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. మారిముత్తు ఇంట్లో లేని సమయంలో కుమార్ ఇంటికి రావడం విమలతో ఏకాంతంగా గడిపేవాడు. ఈ విషయం తెలుసుకున్న మారిముత్తు.. ఇళ్లు మార్చాడు. 
 
అయినా విమలలో మార్పు రాలేదు. అలా ఓ రోజు అర్థరాత్రి ప్రియుడితో విమల గడపటాన్ని మారిముత్తు చూడటంతో.. కోపావేశానికి గురైన అతడు విమలను హతమార్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మారిముత్తును అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments