Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరదా కోసం బైకులను దొంగలించిన కోటీశ్వరుడు.. రోజుకో యాక్టివా..

సెల్వి
శనివారం, 6 జనవరి 2024 (19:40 IST)
సరదా కోసం బైకులను కొల్లగొట్టే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో 168 యక్టీవాలను హితేష్ జైన్ అనే కోటీశ్వరుడు సరదా కోసం బైకులను దొంగలించాడు. అయితే చాలా కాలం పాటు పోలీసులకు దొరక్కుండా తిరిగిన అతడు ఇటీవలే పట్టుబడ్డాడు. నిజానికి హితేష్ జైన్‌కు డబ్బులకు లోటు లేదు. 
 
లగ్జరీ కార్ల జర్నీ కోసం దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. తన కోరికను తీర్చుకునేందుకు హితేష్ జైన్ యాక్టివాలను దొంగిలించడం ప్రారంభించాడు. రోజుకో యాక్టివా చొప్పున దొంగలించి.. అలా దొంగతనం చేసిన బైకులతో వివిధ ప్రాంతాల్లో తిరిగేవాడు. 
 
ఆ తరువాత వాటిల్లో పెట్రోల్ అయిపోయాక దానిని పట్టించుకోకుండా వదిలేసేవాడు. ఇలా 150కి పైగా యాక్టివాలను చోరీ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 
 
ఈ నేపథ్యంలో నిందితుడు యాక్టీవాపై ప్రయాణిస్తూ పిరానా అనే ప్రాంతంలో పోలీసులకు పట్టుబడ్డాడు. గత మూడు నెలల్లో దాదాపు 70కి పైగా స్కూటర్లను దొంగిలించాడని పోలీసులు గుర్తించారు. విచారణలో అతడు కోటీశ్వరుడని తేలింది. ఇతనిపై గతంలోనూ నేర చరిత్ర వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments