Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ గదిలో ఫ్యానుకు రహస్య కెమెరాలు.. కనుగొన్న ఆ జంట ఏం చేసిందంటే?

Webdunia
బుధవారం, 29 మే 2019 (16:23 IST)
ఉత్తరాఖండ్‌కు విహారయాత్ర కోసం వెళ్లిన ఓ జంటకు షాక్ తప్పలేదు. అక్కడ ఆ దంపతులు బస చేసిన హోటల్‌ గదిలో రహస్య కెమెరాలు వుండటం గమనించి షాక్ తిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు హోటల్ యజమానికి అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. డెహ్రాడూన్, తెహ్రీ జిల్లాలోని ఓ హోటల్‌లో దంపతులు దిగారు. 
 
ఆ హోటల్‌లోని ఓ గదిలో బస చేశారు. అయితే ఆ దంపతులు బస చేసిన హోటల్ ఫ్యానులో రహస్య కెమెరాలనుండటం ఆ దంపతులు గమనించారు. దీనిపై హోటల్ యాజమాన్యానికి చెప్పినా పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇక లాభం లేదనుకున్న ఆ జంట పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంకా దంపతుల ఫిర్యాదు మేరకు పోలీసులు హోటల్ యజమానిని అరెస్ట్ చేసి.. రహస్య కెమెరాలు, సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments