Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 23న నీట్ పరీక్ష.. జూలై 15 నాటికి ఫలితాలు

సెల్వి
శుక్రవారం, 22 మార్చి 2024 (16:03 IST)
నీట్ పరీక్ష జూన్, 23, 2024న నిర్వహించనున్నారు. జూలై 15, 2024 నాటికి ఫలితాలు ప్రకటించబడతాయి. కౌన్సెలింగ్ ఆగస్టు 5, 2024 నుండి అక్టోబర్ 15, 2024 వరకు ఉంటుంది. సెప్టెంబర్ 16, సెప్టెంబరు 2024 నుండి అకడమిక్ సెషన్ ప్రారంభం అవుతుంది.
 
అకాడమిక్ ఇయర్‌లో చేరేందుకు చివరి తేదీ అక్టోబర్ 21, 2024. NEET PG-2024కి అర్హత సాధించడానికి ఇంటర్న్‌షిప్ పూర్తి చేయడానికి కటాఫ్ తేదీ ఆగస్టు 15, 2024 అని కూడా నిర్ణయించబడింది. 
 
ఈ మేరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ (PGMEB), మెడికల్ కౌన్సెలింగ్ కమిటీతో నేషనల్ మెడికల్ కమిషన్, డైరెక్టరేట్ జనరల్ ఫర్ హెల్త్ సైన్సెస్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫర్ మెడికల్ సైన్సెస్ నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouneesha Chowdary: నా తొడల కొలతలను అడిగి టార్చర్ పెట్టారు: మౌనీషా

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments