Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగను పట్టుకుబోయిన వ్యక్తి.. రైలులో చిక్కుకుని..?

Webdunia
బుధవారం, 10 జులై 2019 (11:47 IST)
దొంగను పట్టుకుబోయిన వ్యక్తి రైలులో చిక్కుకుని దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర, ముంబైకి చెందిన షకీల్ షేక్ (53). ఇతడు జోగేశ్వరి నుంచి చర్చ్ గేట్ వరకు జర్నీ చేసేందుకు రైలు ఎక్కాడు. 
 
అతని పక్కన నిల్చున్న ఓ యువకుడు.. షకీల్ మొబైల్ ఫోన్‌ను లాక్కొని పారిపోయాడు. రైలు నుంచి దిగిపోయాడు. వెంటనే తేరుకున్న షకీల్, దొంగను పట్టుకునేందుకు రైలు నుంచి ఉన్నట్టుండి కిందకు దూకాడు. కానీ అదుపుతప్పి కిందపడిపోయాడు. 
 
దీన్ని చూసిన ప్రయాణీకులు అతనని కాపాడేందుకు పరుగులు తీశారు. కానీ రైలు పట్టాలపై పడిన షకీల్.. రైలు చక్రాలకు బలైపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును నమోదు చేసుకుని.. సీసీటీవీ కెమెరాల ఆధారంగా పరారీలో వున్న దుండగుడి కోసం గాలిపు చర్యలు చేపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments