Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొట్టమొదటి సౌరశక్తి మినీ రైలు... ఎక్కడుందో తెలుసా?

Webdunia
బుధవారం, 4 నవంబరు 2020 (09:22 IST)
దేశంలో సౌరశక్తితో నడిచే మొట్టమొదటి మినీ రైలును తిరువనంతపురంలోని వేలి టూరిస్ట్‌ విలేజ్‌ వద్ద కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రారంభించారు.

ఈ రైలు పూర్తిగా పిల్లలను ఆకర్షించే విధంగా ఉంది. ఈ రైలులో మూడు బోగీలు ఉన్నాయి. ఇవి ఒకేసారి 45 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చగలవు.

పర్యావరణ అనుకూల సౌరశక్తితో 2.5 కిలోమీటర్లు పనిచేసే ఈ మినీ రైలు సందర్శకులకు ప్రకృతి సౌందర్యాన్ని చేరువచేస్తుందని ముఖ్యమంత్రి ప్రసంగంలో తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments