Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా టెస్ట్ కిట్లు, పీపీఈలపై కేంద్రం దృష్టి

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (07:45 IST)
కరోనాపై పోరును మరింత ముమ్మరం చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. పరీక్ష కిట్లు, వైద్యుల కోసం వ్యక్తిగత సంరక్షణ కిట్ల లభ్యత పెంచడంపై దృష్టిపెట్టింది.

వైద్య సదుపాయాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. కరోనా వైరస్​ను కట్టడి చేసేందకు దృష్టిసారించింది కేంద్రం. వ్యక్తిగత రక్షణ కిట్లు(పీపీఈ) అందుబాటుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది.

అయితే ప్రస్తుతం ఉన్నవాటిని సరైన రీతిలో ఉపయోగించాలని సూచించింది. త్వరలో మరిన్ని కిట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది.

వైద్య సిబ్బందికి కరోనా సోకకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆసుపత్రి యాజమాన్యాలను ఆదేశించింది. ఇప్పటివరకు 1,30,000 పరీక్షలు నిర్వహించామని.. పాజిటివ్​గా తేలుతున్న వారి శాతం 3-5 శాతం మాత్రమే ఉందని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments