Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మట్టి దీపం 24 గంటలు పాటు వెలుగుతుంది (video)

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (08:12 IST)
చత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ కుమ్మరి ఓ మట్టి దీపం చేసి అద్బుతహ అనిపించుకుంటున్నారు. ఆ కుమ్మరి తయారు చేసిన దీపం రోజంతా అంటే 24 గంటలు వెలుగుతోంది. దీనికి తోడు మీరు ఒక్కసారి నూనె పోస్తే సరిపోతుంది.

ఈ మ్యాజిక్‌ లాంతరర్‌ రూపశిల్పి పేరు అశోక్‌ చక్రధారి. నివసించేదీ చత్తీస్‌గఢ్‌లోని కొండగావ్‌ అనే చిన్న గ్రామంలో. ప్రస్తుతం అశోక్‌ తయారు చేస్తున్న దీపాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

దీంతో అశోక్‌కు ఈ దీపాల ఆర్డర్లు పెరిగాయి. ఈ దీపం సుమారు 24 గంటల నుండి 40 గంటల పాటు నిరంతరాయంగా వెలుగుతుందని అశోక్‌ చెప్పారు.

ఈ మట్టి దీపాల్లో...నూనె కూడా ఆటోమేటిక్‌గా ప్రసారం జరుగుతుంది. చూసేందుకు చాలా ఆసక్తితో ఉన్న ఈ దీపాలను తయారు చేయాలన్న ఆలోచన..యూట్యూబ్‌లో ఓ వీడియో చూశాకే పుట్టిందని చెబుతున్నారు అశోక్‌చక్రధారి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments