ఆ మట్టి దీపం 24 గంటలు పాటు వెలుగుతుంది (video)

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (08:12 IST)
చత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ కుమ్మరి ఓ మట్టి దీపం చేసి అద్బుతహ అనిపించుకుంటున్నారు. ఆ కుమ్మరి తయారు చేసిన దీపం రోజంతా అంటే 24 గంటలు వెలుగుతోంది. దీనికి తోడు మీరు ఒక్కసారి నూనె పోస్తే సరిపోతుంది.

ఈ మ్యాజిక్‌ లాంతరర్‌ రూపశిల్పి పేరు అశోక్‌ చక్రధారి. నివసించేదీ చత్తీస్‌గఢ్‌లోని కొండగావ్‌ అనే చిన్న గ్రామంలో. ప్రస్తుతం అశోక్‌ తయారు చేస్తున్న దీపాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

దీంతో అశోక్‌కు ఈ దీపాల ఆర్డర్లు పెరిగాయి. ఈ దీపం సుమారు 24 గంటల నుండి 40 గంటల పాటు నిరంతరాయంగా వెలుగుతుందని అశోక్‌ చెప్పారు.

ఈ మట్టి దీపాల్లో...నూనె కూడా ఆటోమేటిక్‌గా ప్రసారం జరుగుతుంది. చూసేందుకు చాలా ఆసక్తితో ఉన్న ఈ దీపాలను తయారు చేయాలన్న ఆలోచన..యూట్యూబ్‌లో ఓ వీడియో చూశాకే పుట్టిందని చెబుతున్నారు అశోక్‌చక్రధారి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

Samyuktha: ది బ్లాక్ గోల్డ్ లో రక్తపు మరకలతో రైల్వే ఫ్లాట్ పై సంయుక్త ఫస్ట్ లుక్

తప్పుకున్న డైరెక్టర్.. బాధ్యతలు స్వీకరించిన విశాల్

Naveen Polishetty: అనగనగా ఒక రాజు తో సంక్రాంతి పోటీలో నవీన్ పోలిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments