Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ప్రాణాలతో రాగలిగాను.. మీ సీఎంకు థ్యాంక్స్ : ప్రధాని మోడీ

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (20:10 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం చేపట్టిన పంజాబ్ రాష్ట్ర పర్యటన అర్థాంతరంగా నిలిచిపోయింది. భద్రతా వైఫల్యంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో ప్రధాని మోడీ పంజాబ్ రాష్ట్ర పర్యటనకు వెళ్లకుండానే వెనక్కి తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ రాష్ట్ర పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఇది కలకలం రేపుతోంది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఓ ఫ్లైఓవర్‌పై దాదాపు 20 నిమిషాల పాటు ఆగిపోయింది. నిరసనకారులు ఆయన ప్రయాణిస్తున్న రోడ్డు మార్గాన్ని నిర్బంధించడంతో మోడీ ఫ్లైఓవర్‌పైనే ఆగిపోయారు. 
 
ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఇది అతిపెద్ద భద్రతా లోపమని కేంద్ర హోం శాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే పూర్తి స్థాయి నివేదికను ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
 
ఆ తర్వాత ప్రధాని మోడీ ఆ ఫ్లైఓవర్ నుంచి భతిండా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సంర్భంగా ఆయన ఎయిర్‌పోర్టు అధికారులతో మాట్లాడుతూ, "భతిండా ఎయిర్‌పోర్టు వరకు నేను ప్రాణాలతో రాగలిగాను. మీ సీఎంకు థ్యాంక్స్" అని అన్నారు. మరోవైపు, ఈ ఘటన వల్ల ఫిరోజ్‌పూర్‌లో ఆయన చేపట్టాల్సిన ర్యాలీ రద్దు అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరి హర వీరమల్లు సినిమా పై తప్పుడు ప్రచారం - పవన్ స్థాయిని ఎవరూ తగ్గించలేరు

Nabha: నేచర్ కి రుణపడి ఉంటానని ఎమోషనల్ గా పోస్ట్ చేసిన నభా నటేష్

Vijayashanti: తెలుగు హీరోలు బ్రాండ్ మైండ్ కాదు- ఈర్ష ఎక్కువ : విజయశాంతి

RT76 : రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్ లో చిత్రం ప్రారంభం - 2026 సంక్రాంతికి రిలీజ్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments