Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొమినోస్ పిజ్జా ఉద్యోగి మృతి.. కారణం ఏంటంటే?

సెల్వి
గురువారం, 8 ఫిబ్రవరి 2024 (10:00 IST)
థానే నగరంలో విషాధ ఘటన చోటుచేసుకుంది. 24 ఏళ్ల ఉద్యోగి ప్రముఖ పిజ్జా చైన్ అవుట్‌లెట్‌లో శుభ్రపరిచే పనులు చేస్తున్నప్పుడు విద్యుదాఘాతం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు మహేశ్ అనంత్ కదమ్‌గా గుర్తించారు.
 
వర్తక్ నగర్ ప్రాంతంలోని డొమినోస్ పిజ్జా జాయింట్‌లో ఈ సంఘటన జరిగిందని థానే మున్సిపల్ కార్పొరేషన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్ చీఫ్ యాసిన్ తాడ్వి ధృవీకరించారు.
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వర్తక్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారులు, ఉద్యోగులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 
 
పోలీసులు ఏడీఆర్ కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. విద్యుత్ షాక్‌కు గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అదేవిధంగా, ఇటీవల సూరత్‌లోని దిండోలి ప్రాంతంలో ఇద్దరు టీనేజ్ సోదరులు విద్యుదాఘాతానికి గురైన సంఘటన జరిగింది. శివం యాదవ్ (13), శివ యాదవ్ (15) జనవరి 16న తమ పాఠశాల టెర్రస్‌ను శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments