Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌శ్మీర్ లో ఉగ్ర‌వాదుల దుశ్చర్య.. స‌ర్పంచ్ హ‌త్య

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (09:13 IST)
క‌శ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో ఓ గ్రామ స‌ర్పంచ్ ని ఉగ్ర‌వాదులు కాల్చి చంపారు. ల‌ర్కిపొరా ప్రాంతంలోని లుక్బావ‌న్ గ్రామ స‌ర్పంచ్ అజ‌య్ పండిత భార‌తీ (40)ని సోమ‌వారం ఉగ్ర‌వాదులు హ‌త్య చేశారు.

కాంగ్రెస్ పార్టీ నేత అయిన అజ‌య్ మృతిపై క‌శ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహ‌బూబా ముఫ్తీ కుమార్తె ఇతిజా ముఫ్తీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.

టెరిబుల్ న్యూస్ అంటూ ఆమె త‌న త‌ల్లి ట్విట్ట‌ర్ అకౌంట్ లో ట్వీట్ చేశారు. అజ‌య్ పండిత హ‌త్య‌కు సంబంధించిన వార్త‌ను క‌మ‌ల్జిత్ సంధూ అనే జ‌ర్న‌లిస్ట్ చేసిన ట్వీట్ ను ఆమె రీట్వీట్ చేస్తూ.. ఆయ‌న కుటుంబానికి సానుభూతి తెలిపారామె.

క‌శ్మీర్ రాజ‌కీయ నేత‌లకు ప్ర‌మాద‌క‌రంగా త‌యారైంద‌ని, ఉగ్ర‌వాద‌లకు, ప్ర‌భుత్వానికి మ‌ధ్య న‌లిగిపోతున్నార‌ని అన్నారు ఇతిజా.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments