Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..13 మంది దుర్మరణం

Webdunia
బుధవారం, 20 జనవరి 2021 (13:58 IST)
పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జల్పాయి గురి జిల్లాలోని దుప్‌గురి నగరంలో బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 13 మంది దుర్మరణం చెందగా..మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు.

పొగ మంచు కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు భావిస్తున్నారు. బండ రాళ్ల లోడుతో వెళ్తున్న ట్రక్కు డ్రైవర్‌...నియంత్రణ కోల్పోవడంతో.. ఢీవైడర్‌ను తాకి..అటుగా వస్తున్న రెండు వాహనాలను బలంగా ఢీ కొట్టడంతో ఈ ఘోరం సంభవించిందని పోలీసులు తెలిపారు.

దీంతో ఆ రాళ్లు కూడా వాహనాలపై పడ్డాయని చెప్పారు. ట్రక్కుకు ముందు వైపు ఉన్న మరో లారీ కూడా దెబ్బతిందని, మొత్తంగా నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments