Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పోర్ట్స్‌కి వెళ్లొస్తున్న పదో తరగతి బాలిపై అత్యాచారం... ఆపై హత్య

కర్ణాటక.. కొలార్ జిల్లా మాలూరులో రక్షిత అనే పదవ తరగతి అమ్మాయిపై దుండగులు అత్యాచారం చేసి హత్య చేసి పరారయ్యారు. అమ్మాయిలు ఒంటరిగా కనబడితే చాలు కామాంధులు కోరలు చాస్తున్నారు. బెంగళూరులో 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆమెను అత్యంత దారుణంగా పదునైన ఆ

Webdunia
గురువారం, 2 ఆగస్టు 2018 (22:18 IST)
కర్ణాటక.. కొలార్ జిల్లా మాలూరులో రక్షిత అనే పదవ తరగతి అమ్మాయిపై దుండగులు అత్యాచారం చేసి హత్య చేసి పరారయ్యారు. అమ్మాయిలు ఒంటరిగా కనబడితే చాలు కామాంధులు కోరలు చాస్తున్నారు. బెంగళూరులో 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆమెను అత్యంత దారుణంగా పదునైన ఆయుధంతో హత్య చేశారు దుండగులు.
 
వివరాల్లోకి వెళితే... బెంగళూరులోని మలూర్ స్టేడియంలో జరుగుతున్న క్రీడల్లో పాల్గొనేందుకు పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలిక వెళ్లింది. త్రో బాల్ క్రీడలో పాల్గొన్న ఆమె కార్యక్రమం ముగిశాక 5.30 నిమిషాల సమయంలో ఇంటికి తిరిగి వస్తోంది. ఆ సమయంలో గుర్తు తెలియని కొందరు దుండగులు ఆమెను సమీపంలో వున్న ఓవర్ బ్రిడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. 
 
ఆ తర్వాత పదునైన ఆయుధంతో హత్య చేసి పరారయ్యారు. ఆమె తలపై తీవ్రమైన గాయాలున్నాయి. కాగా ఇప్పటివరకూ పోలీసులు హత్య చేసిన నిందితులను పట్టుకోలేకపోవడంపై స్థానికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. మరికంబ సర్కిల్లో ఆందోళనకారుల కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments