Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు సీఎం కేసీఆర్‌తో స్టాలిన్ భేటీ: థర్డ్ ఫ్రంట్‌పై చర్చ

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (18:52 IST)
MK Stallin
తెలంగాణ సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటనలో వున్న సంగతి తెలిసిందే. సోమవారం కేసీఆర్ శ్రీరంగంలో రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. మంగళవారం చెన్నైకి చేరుకున్న కేసీఆర్.. తమిళనాడు సీఎం స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. 
 
ఈ భేటీలో కేసీఆర్ అర్ధాంగి శోభ, తనయుడు కేటీఆర్, ఇతర కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ భేటీ సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ప్రారంభోత్సవానికి రావాలంటూ స్టాలిన్‌ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు.
 
కేసీఆర్, స్టాలిన్‌ల మధ్య గత కొన్నేళ్లుగా సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రాంతీయ పార్టీలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా 2019లో టీఆర్ఎస్ అధినేత స్టాలిన్‌ను కలిశారు. 
 
కేసీఆర్ ఆ తర్వాత ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కూడా కలిశారు, అయితే ఆ ప్లాన్ ఫలించలేదు. తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్‌తో భేటీ సందర్భంగా థర్డ్ ఫ్రంట్‌పై చర్చించినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments