Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాముండీ అమ్మవారి కంట కన్నీరు (video)

Webdunia
సోమవారం, 30 సెప్టెంబరు 2019 (07:34 IST)
మధ్యప్రదేశ్‌లోని నీమచ్‌లో పరిధిలోగల థాన్మండీలో చాముండీ అమ్మవారి ఆలయం ఉంది. ప్రస్తుతం అమ్మవారి కంటి నుంచి కన్నీరు వస్తున్నదన్న వార్తలతో భక్తులు ఆలయానికి పరుగులు తీస్తున్నారు.

అమ్మవారిని దర్శించుకున్నవారంతా దీనిని మహత్మ్యంగా వర్ణిస్తున్నారు. ఇక్కడ సంభవించిన వరదల విపత్తును చూసి అమ్మవారు ఆక్రోశిస్తున్నారని భక్తులు చెప్పుకుంటున్నారు.

మరికొందరైతే రానున్న ఏదో చెడు పరిణామానికి ఇది సంకేతమని అంటున్నారు. ఆలయానికి వచ్చిన మహిళలు భజనలు చేస్తున్నారు.
 
బాలా త్రిపుర సుంద‌రీదేవి
శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా రెండో రోజైన ఆశ్వ‌యుజ శుద్ధ విదియ సోమ‌వారం నాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ బాలా త్రిపుర సుంద‌రీదేవిగా సాక్షాత్క‌రిస్తుంది. మ‌న‌స్సు, బుద్ధి, చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయి. అభ‌య‌హ‌స్త ముద్ర‌తో ఉండే ఈ త‌ల్లి అనుగ్ర‌హం కోసం ఉపాస‌కులు బాలార్చ‌న చేస్తారు. ఈ రోజున రెండు నుంచి ప‌దేళ్ల లోపు బాలిక‌ల‌ను అమ్మవారి స్వ‌రూపంగా భావించి.. పూజించి కొత్త బ‌ట్ట‌లు పెడ‌తారు. అమ్మ‌వారికి ఆకుప‌చ్చ‌, ఎరుపు, పసుపు రంగు చీర‌లు క‌ట్టి పాయ‌సం, గారెల‌ను నైవేద్యంగా నివేదిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments