పాపాలు పోవాలంటే గంగలో స్నానం చేయాలి ... కేసులు పోవాలంటే బీజేపీలో చేరాలి!

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (13:00 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీ ఫిరాయింపులపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన మరుసటిరోజే ఈ నలుగురు నేతలు బీజేపీలో చేరారు. 
 
వీరి చేరికపై సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. పాపాలు పోవాలంటే గంగలో స్నానం చేయాలి.. కేసులో పోవాలంటే బీజేపీలో చేరాలంటూ సెటైర్లు వేస్తున్నారు. అంతేకాకుండా, సుజనా చౌదరి బ్యాంకులను మోసం చేయలేదనీ, బ్యాంకులే సుజనా చౌదరిని మోసం చేశాయని కామెంట్స్ చేస్తున్నారు. పైగా, వారిని రక్షించేందుకే ప్రధానమంత్ర నరేంద్ర మోడీ వారిని పార్టీలో చేర్చుకున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 
 
కాగా, ఇటీవల మాజీ మంత్రి సుజనా చౌదరికి చెందిన కంపెనీలు, నివాసాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసిన విషయం తెల్సిందే. పైగా, డొల్ల కంపెనీల పేరుతో బ్యాంకుల నుంచి వందల కోట్ల రూపాయలను సుజనా చౌదరి రుణాలు తీసుకుని, వాటిని తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఈ కేసుల నుంచి బయటపడేందుకే సుజనా చౌదరి టీడీపీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారని అనేక మంది రాజకీయ నేతలు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dr. Kamakshi: ఆ దర్శకుడి కంఫర్ట్ తోనే వరుస సినిమాలు : డాక్టర్ కామాక్షి భాస్కర్ల

ఐటెమ్ సాంగ్ చేయమని ఎవరూ అడగలేదు... మీ ఫ్యామిలీలో ఎవరినైనా చేయమన్నారేమో.... ఖుష్బూ

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments