Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపాలు పోవాలంటే గంగలో స్నానం చేయాలి ... కేసులు పోవాలంటే బీజేపీలో చేరాలి!

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (13:00 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీ ఫిరాయింపులపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన మరుసటిరోజే ఈ నలుగురు నేతలు బీజేపీలో చేరారు. 
 
వీరి చేరికపై సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. పాపాలు పోవాలంటే గంగలో స్నానం చేయాలి.. కేసులో పోవాలంటే బీజేపీలో చేరాలంటూ సెటైర్లు వేస్తున్నారు. అంతేకాకుండా, సుజనా చౌదరి బ్యాంకులను మోసం చేయలేదనీ, బ్యాంకులే సుజనా చౌదరిని మోసం చేశాయని కామెంట్స్ చేస్తున్నారు. పైగా, వారిని రక్షించేందుకే ప్రధానమంత్ర నరేంద్ర మోడీ వారిని పార్టీలో చేర్చుకున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 
 
కాగా, ఇటీవల మాజీ మంత్రి సుజనా చౌదరికి చెందిన కంపెనీలు, నివాసాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసిన విషయం తెల్సిందే. పైగా, డొల్ల కంపెనీల పేరుతో బ్యాంకుల నుంచి వందల కోట్ల రూపాయలను సుజనా చౌదరి రుణాలు తీసుకుని, వాటిని తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఈ కేసుల నుంచి బయటపడేందుకే సుజనా చౌదరి టీడీపీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారని అనేక మంది రాజకీయ నేతలు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments