Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీలో మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు ... స్పీకర్ తమ్మినేని ఆర్డర్

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (13:22 IST)
ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాలపై అసెంబ్లీ అట్టుడికిపోతోంది. కల్తీ సారా మరణాలపై టీడీపీ సభ్యులు చర్చకు పట్టుబడుతుంటే అధికార వైకాపా మాత్రం ససేమిరా అంటుంది. దీంతో టీడీపీ సభ్యులు సభలో నానా రభస సృష్టిస్తున్నారు. అదేసమయంలో టీడీపీ సభ్యులు సభలో చేస్తున్న ఆందోళన, రచ్చకు సంబంధించి వీడియో క్లిప్పులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
 
గురువారం ప్రారంభమైన సమావేశాల్లో కూడా టీడీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. అసెంబ్లీ సభ్యుల మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించారు. సభా సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, చర్చలకు సహకరించాలని, సభ్యులు సభలో హుందాగా మెలగాలని కోరారు. అదేసమయంలో టీడీపీ సభ్యుల ప్రవర్తినపై రూలింగ్ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments