Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు జైలు ఖైదీలకు గుడ్ న్యూస్.. మెనూలో చికెన్ గ్రేవీ

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (09:58 IST)
తమిళనాడు జైలు ఖైదీలకు గుడ్ న్యూస్. వారికి అందించే ఆహారంలో మెనూ మార్చనున్నారు. తమిళనాడులోని జైలు ఖైదీలకు ఇప్పటివరకు రోజుకు ఒక ఖైదీకి 96 రూపాయలు మాత్రమే ఖర్చవుతుండగా, ఇప్పుడు దానిని 135 రూపాయలకు పెంచుతూ ప్రకటన విడుదల చేశారు.
 
కొత్త మెనూ ప్రకారం తమిళనాడులోని జైలు ఖైదీలకు ఉదయం పొంగల్, ఉడికించిన కోడిగుడ్లు, మధ్యాహ్నం చికెన్ గ్రేవీ, సాయంత్రం వేడివేడి శెనగలు, రాత్రి చపాతీ చెన్నా వడ్డిస్తారు. 
 
తమిళనాడు జైలు ఖైదీల కోసం కొత్త మెనూ మార్చాలని.. చాలా సంవత్సరాలుగా డిమాండ్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఖైదీల మెనూను ప్రస్తుత సర్కారు మార్పు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments