Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు జైలు ఖైదీలకు గుడ్ న్యూస్.. మెనూలో చికెన్ గ్రేవీ

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (09:58 IST)
తమిళనాడు జైలు ఖైదీలకు గుడ్ న్యూస్. వారికి అందించే ఆహారంలో మెనూ మార్చనున్నారు. తమిళనాడులోని జైలు ఖైదీలకు ఇప్పటివరకు రోజుకు ఒక ఖైదీకి 96 రూపాయలు మాత్రమే ఖర్చవుతుండగా, ఇప్పుడు దానిని 135 రూపాయలకు పెంచుతూ ప్రకటన విడుదల చేశారు.
 
కొత్త మెనూ ప్రకారం తమిళనాడులోని జైలు ఖైదీలకు ఉదయం పొంగల్, ఉడికించిన కోడిగుడ్లు, మధ్యాహ్నం చికెన్ గ్రేవీ, సాయంత్రం వేడివేడి శెనగలు, రాత్రి చపాతీ చెన్నా వడ్డిస్తారు. 
 
తమిళనాడు జైలు ఖైదీల కోసం కొత్త మెనూ మార్చాలని.. చాలా సంవత్సరాలుగా డిమాండ్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఖైదీల మెనూను ప్రస్తుత సర్కారు మార్పు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments