Webdunia - Bharat's app for daily news and videos

Install App

ది కేరళ స్టోరీ చూపెట్టినా నో యూజ్.. ముస్లిం యువకుడితో పరార్

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (09:46 IST)
బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌‌కు ఓ ముస్లిం యువతి చుక్కలు చూపించింది.  ముస్లిం యువకుడితో ప్రేమలో పడ్డ ఓ యువతి మనసు మార్చేందుకు చేసిన ప్రయత్నంతో ఎంపీ ఖంగుతింది. ది కేరళ స్టోరీ సినిమాను యువతికి చూపించారు బీజేపీ ఎంపీ. 
 
ఆ తర్వాత అనూహ్యంగా ఆ యువతి ముస్లిం యువకుడితో పరారైంది. వివరాల్లోకి వెళితే.. భోపాల్‌కు చెందిన నర్సింగ్ విద్యార్థిని (19) యూసుఫ్ అనే రౌడీ షీటర్ ముస్లిం అబ్బాయి ప్రేమలో పడింది. ప్పటికే అతడిపై ఆరు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు యువతి వివాహం మరో వ్యక్తితో నిశ్చయమైంది. 
 
మే 30న ముహూర్తం ఖరారైంది. ఇలాంటి పరిస్థితుల్లో యువతి మనసు మార్చేందుకు ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ రంగంలోకి దిగి.. ఆ యువతితో ది కేరళ స్టోరీ చూపెట్టింది. అయితే ఆ యువతి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. 
 
ఆ ముస్లిం యువకుడితోనే ఆ యువతి పారిపోయింది. వెళుతూ వెళుతూ ఇంట్లో తన పెళ్లి కోసం దాచిన నగలను కూడా వెంట తీసుకెళ్లిపోయింది. దీంతో, యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తన ఇష్ట ప్రకారమే అతడితో వెళ్లిపోయానని సదరు యువతి వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments