Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ తరహాలో తమిళనాడులో గ్రామ సచివాలయాలు.. స్టాలిన్ ప్రకటన

Webdunia
శనివారం, 23 ఏప్రియల్ 2022 (13:03 IST)
దేశంలోనే మొదటిసారిగా గ్రామ సచివాలయాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. 2019 ఎన్నికల్లో విజయం సాధించి, తొలిసారి అధికారంలోకి వచ్చిన జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ.. అదే ఏడాది అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయాలకు శ్రీకారం చుట్టింది. 
 
ఇదే తరహాలో తమిళనాడులోనూ గ్రామ సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసెంబ్లీ వేదికగా శుక్రవారం ఓ ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగానే తమిళనాడులోనూ గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నట్లు స్టాలిన్ ప్రకటించారు.  ఈ ఏడాది 600 గ్రామ సచివాలయాలను ఏర్పాటుచేయనున్నట్టు స్టాలిన్ తెలిపారు. 
 
అన్ని సౌకర్యాలతో గ్రామ సచివాలయాలను నిర్మిస్తామని తమిళనాడు సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల్లో సమావేశ మందిరంతో సహా అన్ని సౌకర్యాలు ఉంటాయని, ఒక్కొక్కటి రూ.40 లక్షల అంచనాతో నిర్మించనున్నట్టు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments