కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్ : తమిళనాడులో సంపూర్ణ లాక్డౌన్

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (11:52 IST)
తమిళనాడు రాష్ట్రంలో ఆదివారం సంపూర్ణ లాక్డౌన్‌ను అమలు చేస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు అమాంతం పెరిగాయి. దీంతో ఈ వైరస్ వ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలను చేపట్టింది. ఇందులోభాగంగా, ప్రతి రోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తుంది. అలాగే, ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ అమలుకు ఆదేశించింది. ఇందులోభాగంగా ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నారు. 
 
ఈ లాక్డౌన్ అమల్లో భాగంగా, శనివారం రాత్రి 10 గంటల నుంచే అన్ని రహదారులను, వంతెనలను, జిల్లా, రాష్ట్ర సరిహద్దులను మూసివేశారు. దీంతో చెన్నై మహానగరంతో పాటు.. రాష్ట్రంలోని ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఈ లాక్డౌన్ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వం అనుమతిచ్చిన సేవలకు చెందిన వాహనాలు మాత్రమే రోడ్లపై తిరుగుతున్నాయి. అలాగే, మిల్క్ షాపులు, మెడికల్ షాపులు మాత్రం తెరిచి వుంచేందుకు అనుమతి ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం