Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్ : తమిళనాడులో సంపూర్ణ లాక్డౌన్

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (11:52 IST)
తమిళనాడు రాష్ట్రంలో ఆదివారం సంపూర్ణ లాక్డౌన్‌ను అమలు చేస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు అమాంతం పెరిగాయి. దీంతో ఈ వైరస్ వ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలను చేపట్టింది. ఇందులోభాగంగా, ప్రతి రోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తుంది. అలాగే, ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ అమలుకు ఆదేశించింది. ఇందులోభాగంగా ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నారు. 
 
ఈ లాక్డౌన్ అమల్లో భాగంగా, శనివారం రాత్రి 10 గంటల నుంచే అన్ని రహదారులను, వంతెనలను, జిల్లా, రాష్ట్ర సరిహద్దులను మూసివేశారు. దీంతో చెన్నై మహానగరంతో పాటు.. రాష్ట్రంలోని ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఈ లాక్డౌన్ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వం అనుమతిచ్చిన సేవలకు చెందిన వాహనాలు మాత్రమే రోడ్లపై తిరుగుతున్నాయి. అలాగే, మిల్క్ షాపులు, మెడికల్ షాపులు మాత్రం తెరిచి వుంచేందుకు అనుమతి ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

Jayam Ravi: ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న రవి ప్రేయసి సింగర్ కెనిషా బికినీ ఫోటోలు

Raviteja: రవితేజ అనార్కలి సినిమాలో ముగ్గురు నాయికలు, అషికా రంగనాథ్ ఫిక్స్

తనకు సలార్ అంటే ఆయనే అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Mouneesha Chowdary: నా తొడల కొలతలను అడిగి టార్చర్ పెట్టారు: మౌనీషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం