Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ సభకు వెళ్తుండగా ప్రమాదం.. తమిళనాడు స్పీకర్‌కు గాయాలు

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (12:56 IST)
Car
ప్రధాని నరేంద్రమోదీ ప్రచారసభకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, అన్నాడీఎంకే నేత పీ ధనపాల్ ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారును వెనుక నుంచి వస్తున్న మరో వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పీకర్ ధనపాల్‌కు గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
 
మంగళవారం ధారాపురంలోని సూరియనల్లూర్ టోల్ గేట్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో స్పీకర్ ధనపాల్‌తోపాటు ఆ రాష్ట్ర మంత్రి ఎస్పీ వేలుమణి కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments