Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధాశ్రమంలో శవాల దందా.. వృద్ధుల శవాలను శ్మశానాలకు తరలించకుండా.. ఎముకలతో?

వృద్ధాశ్రమంలో శవాల దందా తమిళనాడులో వేలూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. తోడునీడా లేకుండా వయసు మీద పడిన తర్వాత వృద్ధాశ్రమంలో చేరిన వృద్ధులకు కూడా భద్రత లేదు. కాంచీపురంలోని పాలేశ్వరం గ్రామంలో విదేశీ స్వ

Webdunia
గురువారం, 22 ఫిబ్రవరి 2018 (17:31 IST)
వృద్ధాశ్రమంలో శవాల దందా తమిళనాడులో వేలూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. తోడునీడా లేకుండా వయసు మీద పడిన తర్వాత వృద్ధాశ్రమంలో చేరిన వృద్ధులకు కూడా భద్రత లేదు. పాలేశ్వరం గ్రామంలో విదేశీ స్వచ్ఛంధ సంస్థల నిధులతో సెయింట్ జోసెఫ్ కరుణైఇల్లమ్ అనే వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వృద్ధాశ్రమం లోపల శవాల మాఫియా నడుస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. 
 
చెన్నైలోని తాంబరం వృద్ధాశ్రమానికి చెందిన విజయకుమార్ (75) ప్రభుత్వాసుపత్రిలో మరణిస్తే.. అతని మృతదేహాన్ని తరలించేందుకు పాలేశ్వరం వృద్ధాశ్రమానికి చెందిన వ్యాన్ రావడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని తరలించిన వ్యాన్ నుంచి అరుపులు వినిపించడంతో స్థానికులు ఆ వ్యానును ఆపి.. ఆరా తీశారు. అప్పుడే నిజం వెలుగులోకి వచ్చింది. 
 
ఓ వృద్ధ దంపతులను తరలించడాన్ని కనుగొన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక అధికారులు ఆశ్రమంపై దాడులు జరపడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పాలేశ్వరం ఆశ్రమంలో వృద్ధుల ఎముకలతో పెద్ద దందా నడుస్తుందని వెల్లడి అయ్యింది. వృద్ధుల మృతదేహాలను శ్మశానాలకు తరలించకుండా దందా నడుపుతున్నారని తేలింది.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments