Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తి ప్రాణం తీసిన ఆవు.. ఎలా? వీడియో వైరల్

వరుణ్
సోమవారం, 24 జూన్ 2024 (16:44 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి జిల్లాలో ఓ ఆవు ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ద్విచక్రవాహనంపై వెళుతున్న వ్యక్తిపై ఆవు దాడి చేసింది. దీంతో ఆ వ్యక్తి ఎదురుగా వస్తున్న బస్సు కింద పడి మృత్యువాతపడ్డాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
కోర్టు ఉద్యోగి అయిన రాజ్ అనే వ్యక్తి బైకుపై వెళుతుండగా రోడ్డు పక్కన రెండు ఆవులు పోట్లాడుకుంటున్నాయి. అందులో ఒక ఆవు ఒక్కసారిగా ఎవరూ ఊహించని విధంగా రాజ్‌ను కొమ్ములతో పొడిచింది. దీంతో ఎదురుగా వస్తున్న బస్సు చక్రాల కింద రాజ్ పడిపోవడం, అతనిపై బస్సు చక్రాలు ఎక్కడం అంతా క్షణాల్లో జరిగిపోయాయి. ఈ ఘటన తాలూకు వీడియో బయటకు రావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్లకు వయసు పెరిగితే ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు : జ్యోతిక

జీవితంలో గుడ్ డే, బ్యాడ్ డే రెండూ ఒకే రోజు జరిగాయనేది శివంగి గ్రిప్పింప్

Nani: నాని ప్రెజెంట్ కోర్టు - స్టేట్ vs ఎ నోబడీ గ్లింప్స్ రిలీజ్

Tarun Bhaskar : సంతాన ప్రాప్తిరస్తు నుంచి తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ పోస్టర్

Kannappa: ఆశక్తిగా మంచు కన్నప్ప రెండో టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments