Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్ చదివే మరదలిపై అత్యాచారం.. గర్భస్రావానికి యత్నించడంతో...

Webdunia
సోమవారం, 17 జూన్ 2019 (20:49 IST)
పదో తరగతి చదివే మరదలిపై అత్యాచారం ఓ ప్రబుద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆయన ఏళ్ళ తరబడి ఈ పాడుపని చేస్తూ వచ్చాడు. చివరకు ఆ బాలిక గర్భందాల్చింది. దీంతో అబార్షన్ చేయించేందుకు ప్రయత్నించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా కరుత్తన్‌గోడుకు చెందిన అయ్యప్పన్ (30) అనే వ్యక్తి స్థానికంగా భవన నిర్మాణ కాంట్రాక్టర్‌గా ఉంటున్నారు. ఈయన ఐదేళ్ల క్రితం ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లులు కూడా ఉన్నారు. 
 
అయితే, పదో తరగతి చదువుతున్న భార్య చెల్లెలిపై కన్నేసిన అయ్యప్పన్ ఆమెను మాయమాటలతో లోబరుచుకున్నాడు. ఆమెపై కొన్నేళ్లుగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆ యువతి గర్భం దాల్చింది. దీంతో అబార్షన్ చేయించేందుకు ఇటీవల ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు అనుమానించి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగుచూసింది. 
 
దీంతో అయ్యప్పన్ ఆ బాలికను ఆస్పత్రిలోనే వదిలిపెట్టి పారిపోయాడు. ఆ తర్వాత పోలీసులు అక్కడకు వచ్చి బాలికను విచారించగా, అసలు విషయం వెలుగుచూసింది. దీనిపై బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... కేసు నమోదు చేసి పరారీలో ఉన్న అయ్యప్పన్ కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments