Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో.. స్కూల్స్ ఓపెన్ వద్దు.. తమిళనాడు నిర్ణయం

Webdunia
గురువారం, 12 నవంబరు 2020 (16:36 IST)
ఏపీలో ప్రభుత్వ స్కూల్స్ ఓపెన్ కావటం విద్యార్ధులకు, టీచర్లకు కరోనా సోకి భయపెడుతోంది. ఏపీలో పరిస్థితి చూసిన తమిళనాడు ప్రభుత్వం స్కూల్స్ తెరిచే విషయంలో వెనక్కి తగ్గింది. నవంబర్ 16 నుంచి తొమ్మిది నుంచి ఆపై క్లాసుల్ని తెరవాలని యోచించింది. కానీ కరోనా భయంతో పునరాలోచనలో పడింది.
 
స్కూల్స్ ప్రారంభించాలని కొందరు తల్లిదండ్రులు చెప్పినప్పటికీ… ఎక్కువ మంది కరోనా భయాలతో స్కూళ్లను తెరవద్దని కోరారని అందుకే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకంటున్నామని తెలిపింది. రీసెర్చ్ స్కాలర్లు, ఫైనలియర్ పీజీ విద్యార్థులకు డిసెంబర్ 2 నుంచి కాలేజీలు, యూనివర్శిటీలను ప్రారంభిస్తామని చెప్పింది. 
 
ఇప్పటి వరకు తమిళనాడులో 7.5 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 11,415 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో తమిళనాడు ఐదో స్థానంలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments