ఫినాయిల్ తాగిన ఐదుగురు విద్యార్థినులు.. ఎందుకంటే?

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (14:56 IST)
తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురం జిల్లాలో ఐదుగురు విద్యార్థినులు పాఠశాల మరుగుదొడ్డిలో ఉన్న ఫినాయిల్ తాగారు. వీరంతా ఆత్మహత్య చేసుకోవడానికి ఈ పని చేశారు. ఇంతకు ఈ విద్యార్థినులు సామూహిక అత్యహత్యాయత్నానికి ఎందుకు పాల్పడ్డారో ఓసారి పరిశీలిద్దాం. 
 
విల్లుపురం జిల్లా అరసంబట్టు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థినులు సహచర విద్యార్థులతో మాట్లాడారు. దీన్ని గమనించిన మరికొందరు విద్యార్థులు ఆ ఐదుగురు విద్యార్థినులను హేళన చేశారు. అబ్బాయిలో ఏం మాట్లాడారు... మీ మధ్య ఏదో జరుగుతుందంటూ గేలిచేశారు. 
 
ఈ మాటలతో క్షోభకు గురైన ఆ ఐదుగురు విద్యార్థినులు సామూహిక ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. పాఠశాల మరుగుదొడ్డిలో ఉన్న ఫినాయిల్‌ను సేవించారు. విద్యార్థుల నోటి నుంచి నురగలు వస్తుండటాన్ని గమనించిన స్కూల్ టీచర్లు... హుటాహుటీన వారిని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments