Webdunia - Bharat's app for daily news and videos

Install App

నమ్మిన వ్యక్తే నట్టేట ముంచాడు.. మత్తు కలిపి సామూహిక అత్యాచారం

Webdunia
ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (12:47 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో ఓ మొబల్ షాపులో పనిచేసే ఓ యువతిని ఆ షాపులో పని చేసే మరో వ్యక్తి నమ్మించి మోసం చేశారు. కూల్‌డ్రింక్స్‌లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. దీన్నే సేవించిన ఆ యువతి మత్తులోకి జారుకోగానే మరో నలుగురితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
కాంచీపురంలో రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగుచూసింది. బాధిత యువతికి 20 ఏళ్లు. ఓ సెల్‌ఫోన్‌ షాపులో పనిచేస్తోంది. గురువారం తనకు పరిచయస్తుడైన గుణశీలన్‌ అనే యువకుడిని ఆమె కలిసింది. తెలియకుండా మత్తుమందు కలిపిన కూల్‌ డ్రింక్‌ను అతడు ఇవ్వడంతో తాగేసింది. 
 
వెంటనే స్పృహ కోల్పోవడంతో గుణశీలన్‌, మరో నలుగురు స్నేహితులు దారుణానికి తెగబడ్డారు. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన బాధితురాలు వారిని ప్రతిఘటిస్తూ కాపాడండంటూ కేకలు వేసింది. ఆమె అరుపులు విని రోడ్డుపై వాహనదారులు ఆ కారును వెంబడించారు. భయపడిపోయిన నిందితులు ఆమెను కారులోంచి తోసేసి పరారయ్యారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments