Webdunia - Bharat's app for daily news and videos

Install App

నమ్మిన వ్యక్తే నట్టేట ముంచాడు.. మత్తు కలిపి సామూహిక అత్యాచారం

Webdunia
ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (12:47 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో ఓ మొబల్ షాపులో పనిచేసే ఓ యువతిని ఆ షాపులో పని చేసే మరో వ్యక్తి నమ్మించి మోసం చేశారు. కూల్‌డ్రింక్స్‌లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. దీన్నే సేవించిన ఆ యువతి మత్తులోకి జారుకోగానే మరో నలుగురితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
కాంచీపురంలో రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగుచూసింది. బాధిత యువతికి 20 ఏళ్లు. ఓ సెల్‌ఫోన్‌ షాపులో పనిచేస్తోంది. గురువారం తనకు పరిచయస్తుడైన గుణశీలన్‌ అనే యువకుడిని ఆమె కలిసింది. తెలియకుండా మత్తుమందు కలిపిన కూల్‌ డ్రింక్‌ను అతడు ఇవ్వడంతో తాగేసింది. 
 
వెంటనే స్పృహ కోల్పోవడంతో గుణశీలన్‌, మరో నలుగురు స్నేహితులు దారుణానికి తెగబడ్డారు. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన బాధితురాలు వారిని ప్రతిఘటిస్తూ కాపాడండంటూ కేకలు వేసింది. ఆమె అరుపులు విని రోడ్డుపై వాహనదారులు ఆ కారును వెంబడించారు. భయపడిపోయిన నిందితులు ఆమెను కారులోంచి తోసేసి పరారయ్యారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments