Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కాలంలో ఆన్‌లైన్ క్లాసులు.. స్మార్ట్‌ఫోన్ కొనివ్వలేదని..

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (10:14 IST)
కరోనా కాలంలో పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్నాయి.  ఇలాంటి పరిస్థితుల్లో ఆన్‌లైన్ క్లాసులు కొందరి విద్యార్థుల జీవితాల్లో తంటాలు తెచ్చిపెడుతున్నాయి. విద్యార్థుల ప్రాణాలను బలిగొంటున్నాయి.

నిరుపేద విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు లేకపోవడంతో.. ఆన్‌లైన్ క్లాసులను వినడం ఇబ్బందిగా మారింది. దీంతో స్మార్ట్‌ఫోన్లు లేక, క్లాసులు వినలేక సతమతమై క్షణికావేశంలో ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కుడలూరు జిల్లాకు చెందిన ఓ 14 ఏళ్ల విద్యార్థి పదోతరగతి చదువుతున్నాడు. కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో తమిళనాడు స్కూళ్లన్నీ ఆన్‌లైన్ క్లాసులను ప్రారంభించాయి. అయితే ఈ విద్యార్థికి స్మార్ట్‌ఫోన్ లేకపోవడంతో క్లాసులను వినడం లేదు. తనకు ఫోన్ కొనివ్వమని తండ్రిని అడిగాడు. జీడిపప్పు పండించే ఆ విద్యార్థి తండ్రి.. అది అమ్ముడుపోగానే ఫోన్ కొనిస్తానని చెప్పాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురై క్షణికావేశంలో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments