కరోనా కాలంలో ఆన్‌లైన్ క్లాసులు.. స్మార్ట్‌ఫోన్ కొనివ్వలేదని..

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (10:14 IST)
కరోనా కాలంలో పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్నాయి.  ఇలాంటి పరిస్థితుల్లో ఆన్‌లైన్ క్లాసులు కొందరి విద్యార్థుల జీవితాల్లో తంటాలు తెచ్చిపెడుతున్నాయి. విద్యార్థుల ప్రాణాలను బలిగొంటున్నాయి.

నిరుపేద విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు లేకపోవడంతో.. ఆన్‌లైన్ క్లాసులను వినడం ఇబ్బందిగా మారింది. దీంతో స్మార్ట్‌ఫోన్లు లేక, క్లాసులు వినలేక సతమతమై క్షణికావేశంలో ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కుడలూరు జిల్లాకు చెందిన ఓ 14 ఏళ్ల విద్యార్థి పదోతరగతి చదువుతున్నాడు. కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో తమిళనాడు స్కూళ్లన్నీ ఆన్‌లైన్ క్లాసులను ప్రారంభించాయి. అయితే ఈ విద్యార్థికి స్మార్ట్‌ఫోన్ లేకపోవడంతో క్లాసులను వినడం లేదు. తనకు ఫోన్ కొనివ్వమని తండ్రిని అడిగాడు. జీడిపప్పు పండించే ఆ విద్యార్థి తండ్రి.. అది అమ్ముడుపోగానే ఫోన్ కొనిస్తానని చెప్పాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురై క్షణికావేశంలో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments