Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలో చేరిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్

Webdunia
గురువారం, 14 జులై 2022 (15:30 IST)
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం ఆయనకు కరోనా వైరస్ సోకినట్టు నిర్దారణ అయిన విషయం తెల్సిందే. వైద్యుల సూచన మేరకు ఆయన హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, గురువారం ఉదయం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆయనను ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షిస్తూ, చికిత్స అందిస్తుంది. 
 
కాగా, తనకు కరోనా సోకినట్టు సీఎం స్టాలిన్ మంగళవారం ప్రకటించిన విషయం తెల్సిందే. "ఈ రోజు కాస్త అలసటగా అనిపించింది. పరీక్షలు చేయిస్తే.. కరోనా పాజిటివ్ అని తేలింది. నేను ఐసోలేషన్​లోకి వెళ్లాను. ప్రజలందరూ మాస్కులు ధరించాలి. టీకాలు వేయించుకోవాలి. ఇతర జాగ్రత్తలన్నీ తీసుకోవాలి" అంటూ ట్వీట్ చేశారు. 
 
కాగా, సీఎం స్టాలిన్ త్వరగా కోలుకోవాలంటూ ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్.రవితో పాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు ఆకాంక్షిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments