Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటుడు మాజీ ఎంపీ జేకే రితీష్ ఇక లేరు.. ఈయన స్టైల్ గురించి..?

Webdunia
ఆదివారం, 14 ఏప్రియల్ 2019 (13:28 IST)
2009వ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో తమిళనాడు, రామనాథపురం నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించి ఎంపీగా పార్లమెంట్‌కు వెళ్లాడు. ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రితీష్ స్టైల్ గురించి మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం వద్ద అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అడిగి తెలుసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
 
రామనాథపురం డీఎంకే పార్లమెంట్ సభ్యుడు జేకే రితీష్, 2014వ ఏడాది అన్నాడీఎంకేలో చేరాడు. చెన్నై పోయెస్ గార్డెన్‌లో అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత సీఎం జయలలితతో భేటీ అనంతరం ఆ పార్టీలో చేరారు.
 
ఇక చిన్నపుల్ల అనే సినిమా ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన రితీష్.. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల రితీష్ నటించిన ఎల్కేజీ సినిమా హిట్ అయ్యింది. అయితే గుండెపోటు కారణంగా రితీష్ మృతి చెందినట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు. మరణించేనాటికి ఆయనకు 46 సంవత్సరాలు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments