Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో రామాలయం ఏర్పాటు ఆ ఇద్దరి వల్లే సాధ్యం: స్వరూపానంద

అయోధ్యలో రామాలయ వివాదంపై ద్వారక శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి బృందావనంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము లౌకిక వాదులమని చెప్పుకునే రాజకీయ పార్టీలు అయోధ్యలో రామాలయాన్ని నిర్మించలేవని స్వామి స్

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2017 (12:08 IST)
అయోధ్యలో రామాలయ వివాదంపై ద్వారక శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి బృందావనంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము లౌకిక వాదులమని చెప్పుకునే రాజకీయ పార్టీలు అయోధ్యలో రామాలయాన్ని నిర్మించలేవని స్వామి స్పష్టం చేశారు. 
 
శంకరాచార్యులు, ధర్మాచార్యులకు మాత్రమే అయోధ్యలో రామాలయాన్ని నిర్మించే హక్కు ఉందని చెప్పుకొచ్చారు. గంగా, యమున నదుల్లో కాలుష్యం పెరిగిందని స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యానించారు. అంతేగాకుండా.. భారతదేశంలో జన్మించిన ముస్లిములందరూ హిందువులేనని ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను స్వామి స్వరూపానంద వ్యతిరేకించారు. 
 
నిజమైన హిందువులు వేదాలు, శాస్త్రాలను నమ్ముతారని, మహమ్మదీయులు ఖురాన్, హదీస్‌లు చదువుతారని, క్రైస్త్రవులు వారి మత గ్రంథమైన బైబిల్‌పై విశ్వాసం చూపిస్తారని స్వామి చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

Vijay: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్‌ లో గ్రే షేడ్స్‌ తో డా. రాజశేఖర్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments