Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు సుష్మా స్వరాజ్ జయంతి - బీజేపీ నేతల నివాళులు

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (10:40 IST)
భారతీయ జనతా పార్టీ సీనియర్ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి  సుష్మాస్వరాజ్ 70వ జయంతి వేడుకలు సోమవారం జరుగుతున్నాయి. దీంతో ఆమెకు పలు చోట్ల బీజేపీ శ్రేణులు నివాళులు అర్పిస్తున్నారు. 
 
గతంలో మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి ప్రభుత్వం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఆరోగ్యశాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన సుష్మా స్వరాజ్.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో భారత విదేశాంగ మంత్రిగా భారత దేశ దౌత్యనీతితో ప్రపంచంలోని అన్నిదేశాలతో మంచి సత్సంబంధాలు నెలకొల్పడంలో పాత్ర కీలకమైనది.
 
ప్రపంచంలోని ఏ దేశంలోనైనా భారతీయులు ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోని తెలుగువారు ఇబ్బందులకు గురైతే వారు వెంటనే స్పందించి ఆయా దేశాల మంత్రులతో చర్చించి ఆ సమస్యలను వెంటనే పరిష్కరించారు. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ట్విట్టర్ మాధ్యమం ద్వారా అందరికీ అందుబాటులో ఉండి వారి సమస్యలపై వెంటనే స్పందించి అనేక మంది మన్నలు పొందారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments