అయ్యో, సుశాంత్ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (18:08 IST)
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబంలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అతడి కుటుంబానికి చెందిన ఆరుగురు ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.

 
సుశాంత్ మేనల్లుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బీహారు రాష్ట్రంలోని లఖిసరాయ్ జిల్లాలో మంగళవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. సుశాంత్ సమీప బంధువు సోదరి అంత్యక్రియలకు హాజరైన తర్వాత పాట్నా నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది.

 
వీరు ప్రయాణిస్తున్న కారు కంటైనర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కారులో 10 మంది ప్రయాణిస్తుండగా ఆరుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. తీవ్రంగా గాయాలపాలైన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments