Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామసేతును జాతీయ చిహ్నంగా ప్రకటించాలి.. సుప్రీం ఏం చెప్పిందంటే?

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (13:52 IST)
Ramasethu
రామసేతు వంతెనను జాతీయ చిహ్నంగా ప్రకటించాలంటూ మాజీ కాంగ్రెస్ నేత సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన వ్యాజ్యంపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలిపింది. రాముని వంతెనను జాతీయ చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై ఫిబ్రవరి మొదటి వారంలో సుప్రీంకోర్టులో సమాధానం ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 
 
దీనికి సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలోగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సేతు సముద్రం ప్రాజెక్టు వల్ల రామసేతువు దెబ్బతింటుందని, అందుకే రామసేతు వంతెనను జాతీయ చిహ్నంగా ప్రకటించాలని సుబ్రమణ్యం సామి కొన్ని నెలల క్రితం కేసు వేశారు. 
 
ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీలో సేతు సముద్రం ప్రాజెక్టు అమలుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీర్మానం తీసుకురాగా, రామసేతువును జాతీయ చిహ్నంగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయనుండడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments