రామసేతును జాతీయ చిహ్నంగా ప్రకటించాలి.. సుప్రీం ఏం చెప్పిందంటే?

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (13:52 IST)
Ramasethu
రామసేతు వంతెనను జాతీయ చిహ్నంగా ప్రకటించాలంటూ మాజీ కాంగ్రెస్ నేత సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన వ్యాజ్యంపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలిపింది. రాముని వంతెనను జాతీయ చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై ఫిబ్రవరి మొదటి వారంలో సుప్రీంకోర్టులో సమాధానం ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 
 
దీనికి సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలోగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సేతు సముద్రం ప్రాజెక్టు వల్ల రామసేతువు దెబ్బతింటుందని, అందుకే రామసేతు వంతెనను జాతీయ చిహ్నంగా ప్రకటించాలని సుబ్రమణ్యం సామి కొన్ని నెలల క్రితం కేసు వేశారు. 
 
ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీలో సేతు సముద్రం ప్రాజెక్టు అమలుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీర్మానం తీసుకురాగా, రామసేతువును జాతీయ చిహ్నంగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయనుండడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments