Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టు ఘోర తప్పిదం చేసింది... మార్కండేయ ఖట్జూ

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ మార్కండేయ ఖట్జూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దఫా ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునే తప్పుబట్టారు. కేరళకు చెందిన సౌమ్య అనే యువతి హత్య కేసులో నిందితుడికి

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2016 (08:34 IST)
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ మార్కండేయ ఖట్జూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దఫా ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునే తప్పుబట్టారు. కేరళకు చెందిన సౌమ్య అనే యువతి హత్య కేసులో నిందితుడికి కింది కోర్టులు ఖరారు చేసిన మరణశిక్షను రద్దు చేయడంపై ఆయన స్పందించారు. 
 
'సౌమ్యను అత్యాచారం చేసి చంపేసిన నిందితుడి మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చి సర్వోన్నత న్యాయస్థానం ఘోరమైన తప్పిదం చేసింది. ఐపీసీ సెక్షన-300ను సుప్రీం పరిగణనలోకి తీసుకోకపోవడం చాలా దురదృష్టకరమైన అంశం. కీలకమైన సెక్షనను సుప్రీంకోర్టు ఎందుకు పట్టించుకోలేదు. కేవలం అందులోని ఒక భాగాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని తీర్పునిచ్చింది. ఈ తీర్పును పునఃసమీక్షించాలి' అని ఆయన వ్యాఖ్యానించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments