Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంను త‌ప్పుప‌ట్టిన భారత సైన్యం.. ఎన్డీఏ పరీక్షలు రాయనివ్వరా?

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (15:04 IST)
భార‌త సైన్యం తీరును సుప్రీంకోర్టు త‌ప్పుప‌ట్టింది. ఎన్డీఏ ప‌రీక్ష‌లను మ‌హిళ‌లు రాసేందుకు అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌డం ప‌ట్ల ఆర్మీ తీరును సుప్రీం ఖండించింది. సెప్టెంబ‌ర్ 5వ తేదీన జ‌ర‌గ‌నున్న ఎన్డీఏ ప‌రీక్ష‌లో మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం త‌న తాజా ఆదేశాల్లో పేర్కొంది. 
 
త‌మ విధివిధానం ప్ర‌కారం మ‌హిళ‌ల‌కు స్థానం క‌ల్పించ‌డం లేద‌ని కోర్టుకు ఆర్మీ తెలిపింది. ఆర్మీ ఇచ్చిన వివ‌ర‌ణ ప‌ట్ల‌ కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆ విధానం లింగ‌వివ‌క్ష‌తో కూడుకుని ఉన్న‌ట్లు కోర్టు ఆరోపించింది. తుది ఆదేశాల‌కు లోబ‌డి అడ్మిష‌న్లు ఉంటాయ‌ని కోర్టు త‌న తీర్పులో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments