Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంను త‌ప్పుప‌ట్టిన భారత సైన్యం.. ఎన్డీఏ పరీక్షలు రాయనివ్వరా?

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (15:04 IST)
భార‌త సైన్యం తీరును సుప్రీంకోర్టు త‌ప్పుప‌ట్టింది. ఎన్డీఏ ప‌రీక్ష‌లను మ‌హిళ‌లు రాసేందుకు అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌డం ప‌ట్ల ఆర్మీ తీరును సుప్రీం ఖండించింది. సెప్టెంబ‌ర్ 5వ తేదీన జ‌ర‌గ‌నున్న ఎన్డీఏ ప‌రీక్ష‌లో మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం త‌న తాజా ఆదేశాల్లో పేర్కొంది. 
 
త‌మ విధివిధానం ప్ర‌కారం మ‌హిళ‌ల‌కు స్థానం క‌ల్పించ‌డం లేద‌ని కోర్టుకు ఆర్మీ తెలిపింది. ఆర్మీ ఇచ్చిన వివ‌ర‌ణ ప‌ట్ల‌ కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆ విధానం లింగ‌వివ‌క్ష‌తో కూడుకుని ఉన్న‌ట్లు కోర్టు ఆరోపించింది. తుది ఆదేశాల‌కు లోబ‌డి అడ్మిష‌న్లు ఉంటాయ‌ని కోర్టు త‌న తీర్పులో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments