Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైబర్ నేరగాళ్ల పంజా.. సుప్రీం కోర్టు యూట్యూబ్ హ్యాక్!!

సెల్వి
శనివారం, 21 సెప్టెంబరు 2024 (09:53 IST)
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు చెందిన యూట్యూబ్ ఛానెల్ శుక్రవారం హ్యాక్ అయ్యింది. అమెరికా ఆధారిత కంపెనీ Ripple Labs అభివృద్ధి చేసిన క్రిప్టోకరెన్సీని ప్రచారం చేసే వీడియోలను చూపుతోంది. సుప్రీంకోర్టు అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్‌లో క్రిప్టో కరెన్సీని ప్రమోట్‌ చేస్తున్నట్లుగా ఉన్న వీడియోలు కనిపించడంతో అది చూసిన వారంతా షాక్ అయ్యారు.
 
దీంతో భారత సర్వోన్నత న్యాయస్థానం యూట్యూబ్ ఛానెల్‌ను తొలగించడం జరిగింది. భారత సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్‌లోని సేవలు త్వరలో పునరుద్ధరించబడతాయని సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన నోటీసులో పేర్కొంది. 
 
రాజ్యాంగ బెంచ్‌ల ముందు జాబితా చేయబడిన కేసులు, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన విషయాలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి సుప్రీం కోర్టు యూట్యూబ్‌ను ఉపయోగిస్తోంది. ఇకపోతే ఇటీవలే హైదరాబాద్‌ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు చెందిన ట్విట్టర్ అకౌంట్‌ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు.. అందులో క్రిప్టోకరెన్సీకి సంబంధించిన యాడ్‌ను పోస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments