Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసిపి ప్రభుత్వం కూలిపోతుంది, జగన్ పైన సునీల్ థియోధర్ సంచలన వ్యాఖ్యలు

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (16:27 IST)
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పైన, వైసీపీ ప్రభుత్వంపైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్. వైసీపీ ప్రభుత్వం ఏక్షణమైనా కూలిపోతుందన్నారు. బెయిల్ రద్దవుతుందన్న భయంతో జగన్ ఉన్నారన్నారు.
 
వైసీపీ ప్రభుత్వాన్ని మేము కూల్చాల్సిన అవసరం లేదు. ఆ ఆలోచన కూడా మాకు లేదు అంటూ ట్వీట్ చేశారు సునీల్ థియోధర్. రోజు గడపడానికి అప్పులు పుట్టక రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టి అది చాలదన్నట్లు వేల కోట్ల అవినీతి చేసి మీ ప్రభుత్వాన్ని మీరే పాతాళమంత లోతు గొయ్యి తవ్వి రెడీగా ఉంచారు. 
 
మీ పతనానికి మీరే కారకులవుతారు. మాకేం సంబంధం లేదు అంటూ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు ధీటుగా సునీల్ దియోధర్ సమాధానమిచ్చారు. ఇప్పుడిదే రెండు పార్టీల మధ్య పెద్ద చర్చకు దారితీస్తోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments