Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునంద పుష్కర్‌ కేసు : శశిథరూర్‌ను విచారించాలి.. పిలిపించండి : ఢిల్లీ కోర్టు

సునంద పుష్కర్ ఆత్మహత్య కేసు కాంగ్రెస్ సీనియర్, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ను ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. ఈ కేసులో ఆయన వద్ద విచారణ జరపాల్సివుందని, అందువల్ల కోర్టుకు హాజరుకావాల్సిందేనంటూ ఢిల్లీ కోర్

Webdunia
మంగళవారం, 5 జూన్ 2018 (16:14 IST)
సునంద పుష్కర్ ఆత్మహత్య కేసు కాంగ్రెస్ సీనియర్, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ను ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. ఈ కేసులో ఆయన వద్ద విచారణ జరపాల్సివుందని, అందువల్ల కోర్టుకు హాజరుకావాల్సిందేనంటూ ఢిల్లీ కోర్టు తేల్చి చెప్పింది. దీంతో ఢిల్లీ కోర్టు ఆయనకు సమన్లు జారీచేసింది. ఈనెల 7వ తేదీన కోర్టుకు రావాల్సిందిగా ఆ సమన్లలో పేర్కొన్నారు.
 
థరూర్‌పై విచారణ జరపడానికి తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టు నమ్ముతున్నట్లు అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్ చెప్పారు. సునందను ఆత్మహత్యకు ప్రేరేపించడం, అనారోగ్యంతో ఉన్న భార్య పట్ల అమానుషంగా వ్యవహరించినట్లు థరూర్‌పై ఆరోపణలు ఉన్నాయి. 
 
చార్జిషీటును మొత్తం పరిశీలించాను. పోలీసులు పెట్టిన ఐపీసీ సెక్షన్ 306, 498 ఎ కేసుల ప్రకారం సునంద పుష్కర్‌ను థరూర్ ఆత్మహత్యకు ప్రేరేపించడం, వేధించిన నేరాల కింద ఆయనను విచారించాలని నిర్ణయించినట్లు జడ్జి చెప్పారు. ఈ సెక్షన్ల కింద థరూర్‌ను విచారించేందుకు ఆధారాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments